గుండెపోటుతో భారతీయ కుక్ మరణం
- June 27, 2017
ఒక ప్రవాసియ భారతీయుడు గుండెపోటుతో ఆదివారం గుఫ్యూల్ లోని తన అపార్ట్మెంట్ వద్ద చనిపోయాడు. బుదీ ఆలీ ఇంటర్నేషనల్ రెస్టారంట్ మరియు కో. డబ్ల్యూ . ఎల్. ఎల్ వద్ద వంటవానిగా పని చేసే పాడినరే థతాలిల్ అబ్దుల్ కరీమ్ తన అపార్ట్మెంట్లో హృదయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని సహచరులు తెలుసుకున్నారు. ఆదివారం 7:30 గంటల సమయంలో వెంటనే అంబులెన్స్ తరలించాలని పిలిపించామని కానీ , వైద్య సిబ్బంది అబ్దుల్ కరీమ్ ను పరిశీలించి అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు మాకు చెప్పారని స్థానికుడు ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









