గుండెపోటుతో భారతీయ కుక్ మరణం
- June 27, 2017
ఒక ప్రవాసియ భారతీయుడు గుండెపోటుతో ఆదివారం గుఫ్యూల్ లోని తన అపార్ట్మెంట్ వద్ద చనిపోయాడు. బుదీ ఆలీ ఇంటర్నేషనల్ రెస్టారంట్ మరియు కో. డబ్ల్యూ . ఎల్. ఎల్ వద్ద వంటవానిగా పని చేసే పాడినరే థతాలిల్ అబ్దుల్ కరీమ్ తన అపార్ట్మెంట్లో హృదయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని సహచరులు తెలుసుకున్నారు. ఆదివారం 7:30 గంటల సమయంలో వెంటనే అంబులెన్స్ తరలించాలని పిలిపించామని కానీ , వైద్య సిబ్బంది అబ్దుల్ కరీమ్ ను పరిశీలించి అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు మాకు చెప్పారని స్థానికుడు ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!









