గుండెపోటుతో భారతీయ కుక్ మరణం
- June 27, 2017
ఒక ప్రవాసియ భారతీయుడు గుండెపోటుతో ఆదివారం గుఫ్యూల్ లోని తన అపార్ట్మెంట్ వద్ద చనిపోయాడు. బుదీ ఆలీ ఇంటర్నేషనల్ రెస్టారంట్ మరియు కో. డబ్ల్యూ . ఎల్. ఎల్ వద్ద వంటవానిగా పని చేసే పాడినరే థతాలిల్ అబ్దుల్ కరీమ్ తన అపార్ట్మెంట్లో హృదయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని సహచరులు తెలుసుకున్నారు. ఆదివారం 7:30 గంటల సమయంలో వెంటనే అంబులెన్స్ తరలించాలని పిలిపించామని కానీ , వైద్య సిబ్బంది అబ్దుల్ కరీమ్ ను పరిశీలించి అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు మాకు చెప్పారని స్థానికుడు ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







