ఎమిర్ షేక్ భారత్ పయనం
- June 27, 2017
కువైట్: ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ కువైట్ నేషనల్ గార్డ్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ సబాతో కలిసి, భారత పర్యటనకు వెళ్ళారు. ఇది ప్రైవేటు పర్యటనగా తెలియవస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎమిర్తోపాటు డిప్యూటీ ఎమిర్ మరియు క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్ ఘానిమ్, షేక్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ అహ్మద్ అల్ సబా, ప్రైమ్ మినిస్టర్ షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ హమాద్ అల్ సబా, ఎమిరి దివాన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ నాజర్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ షేక్ మొహమ్మద్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలెద్ అల్ జర్రా అల్ సబా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అనాస& అల్ సలె, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ మరియు యాక్టింగ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొహమ్మద్ అల్ అబ్దుల్లా అల్ ముబారక్ అల్ సబా తదితరులు సెండాఫ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!









