ఎమిర్ షేక్ భారత్ పయనం
- June 27, 2017
కువైట్: ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ కువైట్ నేషనల్ గార్డ్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ సబాతో కలిసి, భారత పర్యటనకు వెళ్ళారు. ఇది ప్రైవేటు పర్యటనగా తెలియవస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎమిర్తోపాటు డిప్యూటీ ఎమిర్ మరియు క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్ ఘానిమ్, షేక్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ అహ్మద్ అల్ సబా, ప్రైమ్ మినిస్టర్ షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ హమాద్ అల్ సబా, ఎమిరి దివాన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ నాజర్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ షేక్ మొహమ్మద్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలెద్ అల్ జర్రా అల్ సబా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అనాస& అల్ సలె, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ మరియు యాక్టింగ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొహమ్మద్ అల్ అబ్దుల్లా అల్ ముబారక్ అల్ సబా తదితరులు సెండాఫ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







