సముద్రంలో గల్లంతయిన వ్యక్తి మృతదేహం వెలికితీత
- June 28, 2017
ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణాల్ని తీసేసింది. సముద్రంలో ఈతకు వెళ్ళిన ఓ వ్యక్తి, ఈత కొడుతూ సముద్రంలో గల్లంతయ్యాడు. అతని మృతదేహాన్ని కనుగొనేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. తీర ప్రాంతమంతటా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు, ఎట్టకేలకు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ విషయాన్ని హమాద్ మెడికల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. మృతుడ్ని ఈజిప్టుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కమ్యూనిటీ మెంబర్స్, సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయినట్లు సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఈద్ తొలి రోజున సముద్రంలో ఈత కొట్టాలన్న సరదా ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









