సముద్రంలో గల్లంతయిన వ్యక్తి మృతదేహం వెలికితీత
- June 28, 2017
ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణాల్ని తీసేసింది. సముద్రంలో ఈతకు వెళ్ళిన ఓ వ్యక్తి, ఈత కొడుతూ సముద్రంలో గల్లంతయ్యాడు. అతని మృతదేహాన్ని కనుగొనేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. తీర ప్రాంతమంతటా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు, ఎట్టకేలకు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ విషయాన్ని హమాద్ మెడికల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. మృతుడ్ని ఈజిప్టుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కమ్యూనిటీ మెంబర్స్, సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయినట్లు సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఈద్ తొలి రోజున సముద్రంలో ఈత కొట్టాలన్న సరదా ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యింది.
తాజా వార్తలు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!







