చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ బంపర్ ఆఫర్
- June 28, 2017
చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్..మెగా మాన్సూన్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్ ధరను రూ.699గా నిర్ణయించింది. జమ్ము-శ్రీనగర్, గువహటి-అగర్తలా, ఐజ్వాల్-గువహటితో పాటు మరికొన్ని మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్న ప్రయాణికుల కోసం ఈ ఆఫర్ను అందిస్తున్నట్లు పేర్కొంది.
బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు మరో ఆఫర్ను కూడా వుంది. టికెట్టు బుక్ చేసుకున్న వారిలో లక్కీడ్రాలో ఎంపిక చేసి దుబాయ్, మాలే, కొలంబో, బ్యాంకాక్ వెళ్లేందుకు హాలిడే ప్యాకేజ్ను ఆఫర్ చేయనున్నట్లు పేర్కొంది.
నిర్ణీత సంఖ్యలో మాత్రమే ఉన్న ఈ టికెట్లనునేటి నుంచి వచ్చేనెల 4 వరకు బుక్ చేసుకోవచ్చు. బుకింగ్లు చేసుకున్న ప్రయాణికులు వచ్చేనెల 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 మధ్య ప్రయాణించవచ్చని ప్రకటించింది స్పైస్జెట్.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







