భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
- June 28, 2017
ఇజ్రాయెల్లో పోప్, అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ప్రొటోకాల్ జులై 4 నుంచి మూడు రోజులపాటు పర్యటన దిల్లీ: తమ దేశంలో జులై 4 నుంచి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ జరపనున్న పర్యటనకు ఇజ్రాయెల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విమానాశ్రయంలో ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి బృందం స్వాగతం పలకనుంది. ప్రొటోకాల్లో ఈ అరుదైన గౌరవాన్ని పోప్నకు, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఇజ్రాయెల్ ఇస్తుంటుంది. బుధవారమిక్కడ ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. మోదీ గౌరవార్థం జులై 4న తమ ప్రధాని విందు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







