భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
- June 28, 2017
ఇజ్రాయెల్లో పోప్, అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ప్రొటోకాల్ జులై 4 నుంచి మూడు రోజులపాటు పర్యటన దిల్లీ: తమ దేశంలో జులై 4 నుంచి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ జరపనున్న పర్యటనకు ఇజ్రాయెల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విమానాశ్రయంలో ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి బృందం స్వాగతం పలకనుంది. ప్రొటోకాల్లో ఈ అరుదైన గౌరవాన్ని పోప్నకు, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఇజ్రాయెల్ ఇస్తుంటుంది. బుధవారమిక్కడ ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. మోదీ గౌరవార్థం జులై 4న తమ ప్రధాని విందు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







