ఆత్మహత్యకు పాల్పడ్డ వలసదారుడు
- June 29, 2017
మనామా: భారతీయ వలసదారుడొకరు మనామాలో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షరాఫ్ డిజిలో సేల్స్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎర్షి ఉన్ని ఉదయాన్ లత అనే వ్యక్తి తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తన ఇద్దరు సోదరులతో కలిసి ఆ అపార్ట్మెంట్లో ఎర్షి ఉన్ని నివసిస్తున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నట్లు మృతుడి సన్నిహితులు తెలిపారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







