ఆత్మహత్యకు పాల్పడ్డ వలసదారుడు
- June 29, 2017
మనామా: భారతీయ వలసదారుడొకరు మనామాలో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షరాఫ్ డిజిలో సేల్స్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎర్షి ఉన్ని ఉదయాన్ లత అనే వ్యక్తి తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తన ఇద్దరు సోదరులతో కలిసి ఆ అపార్ట్మెంట్లో ఎర్షి ఉన్ని నివసిస్తున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నట్లు మృతుడి సన్నిహితులు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!









