ఆత్మహత్యకు పాల్పడ్డ వలసదారుడు
- June 29, 2017
మనామా: భారతీయ వలసదారుడొకరు మనామాలో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షరాఫ్ డిజిలో సేల్స్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎర్షి ఉన్ని ఉదయాన్ లత అనే వ్యక్తి తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తన ఇద్దరు సోదరులతో కలిసి ఆ అపార్ట్మెంట్లో ఎర్షి ఉన్ని నివసిస్తున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నట్లు మృతుడి సన్నిహితులు తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







