ఆత్మహత్యకు పాల్పడ్డ వలసదారుడు

- June 29, 2017 , by Maagulf
ఆత్మహత్యకు పాల్పడ్డ వలసదారుడు

మనామా: భారతీయ వలసదారుడొకరు మనామాలో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షరాఫ్‌ డిజిలో సేల్స్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎర్షి ఉన్ని ఉదయాన్‌ లత అనే వ్యక్తి తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తన ఇద్దరు సోదరులతో కలిసి ఆ అపార్ట్‌మెంట్‌లో ఎర్షి ఉన్ని నివసిస్తున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఫార్మాలిటీస్‌ పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నట్లు మృతుడి సన్నిహితులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com