అగ్ని ప్రమాదం: నిద్రలోనే కార్మికుడి దుర్మరణం
- June 29, 2017
37 ఏళ్ళ బంగ్లాదేశీ కార్మికుడు అగ్ని ప్రమాదం కారణంగా నిద్రలోనే అగ్ని కీలలకు ఆహుతైపోయిన దుర్ఘటన షార్జాలో చోటు చేసుకుంది. ఓ కార్ వాష్ సెంటర్కి అటాచ్ చేసి ఉన్న ఉడెన్ రూమ్లో కార్మికుడు నిద్రపోయాడు. దురదృష్టవశాత్తూ సంభవించిన అగ్ని ప్రమాదంలో అతను ఆహుతైపోయాడు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నకాబి మాట్లాడుతూ, సమాచారం అందుకోగానే ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. ప్రమాదంపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!









