అగ్ని ప్రమాదం: నిద్రలోనే కార్మికుడి దుర్మరణం
- June 29, 2017
37 ఏళ్ళ బంగ్లాదేశీ కార్మికుడు అగ్ని ప్రమాదం కారణంగా నిద్రలోనే అగ్ని కీలలకు ఆహుతైపోయిన దుర్ఘటన షార్జాలో చోటు చేసుకుంది. ఓ కార్ వాష్ సెంటర్కి అటాచ్ చేసి ఉన్న ఉడెన్ రూమ్లో కార్మికుడు నిద్రపోయాడు. దురదృష్టవశాత్తూ సంభవించిన అగ్ని ప్రమాదంలో అతను ఆహుతైపోయాడు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నకాబి మాట్లాడుతూ, సమాచారం అందుకోగానే ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. ప్రమాదంపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







