ప్రభుదేవా డైరక్షన్ లో నటించనున్న ప్రభాస్
- June 30, 2017
కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా తీయబోయే తదుపరి చిత్రంలో ప్రభాస్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న 'ఖామోషి' చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కన్పించనున్నట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'సాహో' సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ప్రభుదేవాతో కలిసి పనిచేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని గురించి ప్రభుదేవా మీడియాతో మాట్లాడుతూ.. 'కేవలం బిజినెస్ కోసం ఇద్దరం కలిసి సినిమా చేయడంలో అర్థంలేదు. నాకు ప్రభాస్తో సినిమా తీయాలనుంది. ఇప్పుడు ఆయన 'సాహో' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయ్యాక ఏ విషయం అనేది ప్రకటిస్తాం' అని చెప్పినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







