చమురు మార్కెట్ రికవరీ పై యుఏఈ ఆశావాదం
- July 01, 2017
2017 మూడు,నాలుగవ త్రైమాసికాల్లో చమురు డిమాండ్ పెరగవచ్చని యుఎఇ అంచనా వేసింది. 2017 నాటికి చమురు పంపిణీని తగ్గించేందుకు చమురు ఉత్పాదక దేశాలు (ఒపెక్) ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఆశావాదం వ్యక్తం చేస్తూ రెండవ త్రైమాసికం ముగిసేనాటికి, ధర పడిపోతుందని మూడవ మరియు నాల్గవ త్రైమాసికం మార్కెట్ పనితీరును అంచనా వేయడానికి ముందు ముగింపులు వెనక్కు రావటానికి అవసరం లేదని ఇంధన శాఖ మంత్రి బిన్ మహ్మద్ ఫరాజ్ ఫరీస్ అల్ మజూరై అన్నారు. సామూహిక ఉత్పత్తి తగ్గిపునకు యూఏఈ నిబద్ధతని ప్రకటిస్తూ మంత్రి పేర్కొన్నారు, మార్కెట్ కోలుకోవడం వరకు ఒపెక్ తీసుకొన్న నిర్ణయం కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









