ఇకామా లేదా రీ-ఎంట్రీ వీసా: డిపెండెంట్ ఫీజు చెల్లించాల్సిందే
- July 03, 2017
రియాద్: జనరల్ డైరెక్టర్ ఆఫ్ పాస్పోర్ట్స్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, విదేశీ వర్కర్స్ తాలూకు డిపెండెంట్స్కి సంబంధించి ఫీజుని ముందస్తుగా చెల్లిస్తేనే రెసిడెన్స్ పర్మిట్స్ రెన్యువల్ జరుగుతుందని పేర్కొంది. ఈ ఫీజుల్ని స్వీకరించేందుకుగాను గవర్నమెంట్ ఏజెన్సీలు (బ్యాంకులతో సహా) తమ టెక్నికల్ ప్లాట్ఫామ్ని అప్డేట్ చేసుకోవాలని సూచించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై వస్తున్న ప్రశ్నలకు స్పందిస్తూ, మినిస్ట్రీ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఈ వివరాల్ని వెల్లడించింది. 2016 డిసెంబర్లో సౌదీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా కొన్ని నిర్ణయాల్ని పాస్ చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకి అదనంగా ఆదాయం వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









