ట్రావెల్ బ్యాన్ ఉల్లంఘన కేసు విచారణ వాయిదా
- July 03, 2017
మనామా: ఓ బహ్రెయినీ వ్యక్తి, వేరొకరి ఐడీ కార్డుతో పట్టుబడిన కేసుకు సంబంధించి విచారణను హై క్రిమినల్ కోర్టు వాయిదా వేసింది. సోదరుడి ఐడీ కార్డ్తో కింగ్ ఫహాద్ కాజ్వేపై సదరు వ్యక్తి పట్టుబడటంతో, అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అయితే, ఈ కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ట్రాఫిక్ సమస్యల కారణంగా చిన్న పొరపాటు జరిగింది తప్ప, కావాలని చేసిన తప్పిదం కాదని, తన సోదరుడు తాను ఒకేలా ఉంటాం గనుక చిన్నపాటి కన్ఫ్యూజన్ చోటుచేసుకుందని వివరణ ఇచ్చారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే నిందితుడు, తన సోదరుడి ఐడీ కార్డ్ని ఉపయోగించారని అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









