ట్రావెల్ బ్యాన్ ఉల్లంఘన కేసు విచారణ వాయిదా
- July 03, 2017
మనామా: ఓ బహ్రెయినీ వ్యక్తి, వేరొకరి ఐడీ కార్డుతో పట్టుబడిన కేసుకు సంబంధించి విచారణను హై క్రిమినల్ కోర్టు వాయిదా వేసింది. సోదరుడి ఐడీ కార్డ్తో కింగ్ ఫహాద్ కాజ్వేపై సదరు వ్యక్తి పట్టుబడటంతో, అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అయితే, ఈ కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ట్రాఫిక్ సమస్యల కారణంగా చిన్న పొరపాటు జరిగింది తప్ప, కావాలని చేసిన తప్పిదం కాదని, తన సోదరుడు తాను ఒకేలా ఉంటాం గనుక చిన్నపాటి కన్ఫ్యూజన్ చోటుచేసుకుందని వివరణ ఇచ్చారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే నిందితుడు, తన సోదరుడి ఐడీ కార్డ్ని ఉపయోగించారని అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









