ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటన

- July 03, 2017 , by Maagulf
ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటన

ప్రధాని మోడీ ఇవాళ్లి నుంచి మూడు రోజులపాటు ఇజ్రాయిల్‌లో పర్యటించనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.. రక్షణ, వ్యవసాయ, ఇతర రంగాలకు సంబంధించి ఇజ్రాయిల్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌ కోరుకుటోంది.. నరేంద్ర మోడీకి ఇజ్రాయిల్‌ ప్రధాని స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చి స్వాగతం పలకనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com