ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటన
- July 03, 2017
ప్రధాని మోడీ ఇవాళ్లి నుంచి మూడు రోజులపాటు ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.. రక్షణ, వ్యవసాయ, ఇతర రంగాలకు సంబంధించి ఇజ్రాయిల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ కోరుకుటోంది.. నరేంద్ర మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి స్వాగతం పలకనున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







