హజ్, ఉమ్రా ఆఫీస్ పీజు పెంపు
- July 05, 2017
మనామా: జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ మినిస్ట్రీ, హజ్ మరియు ఉమ్రా సర్వీస్లను నిర్వహించే ఆఫీసుల ఫీజుల్ని రెండింతలు చేసింది. జూన్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గతంలో 500 బహ్రెయినీ దినార్స్ని ఇన్సూరెన్స్ డిపాజిట్గా ఉంటే, ఇప్పుడు ఆ మొత్తాని 1000 బహ్రెయినీ దినార్స్కి పెంచారు. కొత్త రిజల్యూషన్కి తగ్గట్టుగా ఉమ్రా ఆఫీసులు, తమ ప్రస్తుత స్థితిని రెక్టిఫై చేసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ఎఫైర్స్ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









