హజ్, ఉమ్రా ఆఫీస్ పీజు పెంపు
- July 05, 2017
మనామా: జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ మినిస్ట్రీ, హజ్ మరియు ఉమ్రా సర్వీస్లను నిర్వహించే ఆఫీసుల ఫీజుల్ని రెండింతలు చేసింది. జూన్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గతంలో 500 బహ్రెయినీ దినార్స్ని ఇన్సూరెన్స్ డిపాజిట్గా ఉంటే, ఇప్పుడు ఆ మొత్తాని 1000 బహ్రెయినీ దినార్స్కి పెంచారు. కొత్త రిజల్యూషన్కి తగ్గట్టుగా ఉమ్రా ఆఫీసులు, తమ ప్రస్తుత స్థితిని రెక్టిఫై చేసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ఎఫైర్స్ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









