కాతిఫ్ తీవ్రవాద ఘటనలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- July 05, 2017
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు తీవ్రవాద దాడి ఘటనలో. ఇంటీరియర్ మినిస్ట్రీ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, అల్ ముసావారా డిస్ట్రిక్ట్లో సెక్యూరిటీ పెట్రోల్ వెళుతుండగా, పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వైస్ సర్జంట్ అదెల్ ఫలెహ్ అల్ ఒతైబి చనిపోగా, ముగ్గురు సెక్యూరిటీ మెన్ గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో వృధాగా పడి ఉన్న ఇళ్ళలో తీవ్రవాదులు తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నారు. గత నెలలో ఇదే ప్రాంంలో ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









