కాతిఫ్ తీవ్రవాద ఘటనలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- July 05, 2017
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు తీవ్రవాద దాడి ఘటనలో. ఇంటీరియర్ మినిస్ట్రీ సెక్యూరిటీ అధికార ప్రతినిథి మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, అల్ ముసావారా డిస్ట్రిక్ట్లో సెక్యూరిటీ పెట్రోల్ వెళుతుండగా, పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వైస్ సర్జంట్ అదెల్ ఫలెహ్ అల్ ఒతైబి చనిపోగా, ముగ్గురు సెక్యూరిటీ మెన్ గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో వృధాగా పడి ఉన్న ఇళ్ళలో తీవ్రవాదులు తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నారు. గత నెలలో ఇదే ప్రాంంలో ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









