జర్మనీకి బయలుదేరిన ప్రధాని నరేంద్రమోదీ
- July 06, 2017
ఇజ్రాయెల్లో చరిత్రాత్మక పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్రమోదీ గురువారం జర్మనీలోని హాంబర్గ్ నగరానికి బయలుదేరి వెళ్లారు. శుక్ర, శనివారాల్లో జరిగే జీ 20 సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో ఉగ్రవాద నిర్మూలన, ఆర్థిక సహకారం తదితర కీలక అంశాలపై ఇజ్రాయెల్ ప్రభుత్వ అధినేతలతో చర్చించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, ప్రజల ఆతిథ్యానికి కృతజ్ఞతలు. విజయవంతమైన నా పర్యటన భారత్ఇజ్రాయెల్ సంబంధాల బలోపేతానికి మరింత శక్తినిస్తుంది అని మోదీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







