మళ్లీ పెరిగిన బంగారం ధర!
- July 07, 2017
న్యూదిల్లీ: వరుసగా నాలుగురోజుల పాటు పడిపోతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం తిరిగి పుంజుకుంది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.220 పెరిగి రూ.29,150కి చేరింది. ఓవర్సీస్లో పసిడి కొనుగోళ్లు స్తబ్దుగా ఉన్నా, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో పసిడి ధర పెరిగిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క అమ్మకాల ఒత్తిడితో వెండి ధర రూ.300 తగ్గి కిలో రూ.38,200లకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.33శాతం తగ్గి, ఔన్సు 1,221 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









