'మూడు వందల 34గో కథ'
- July 07, 2017
హైదరాబాద్: కైలాశ్, అభిషేక్, చంద్రశేఖర్, కరణ్, ప్రియ, మధు, వర్ష, రాధిక, సందీప్, వినయ్ నటిస్తున్న చిత్రం 'మూడు వందల 34గో కథ'. వెంకట నారాయణ దర్శకుడు. క్రియేటవ్ మైండ్ ప్రొడక్షన్, శ్రావణి మీడియా కమ్యునికేషన్స్ బ్యానర్పై చంద్రనాథ్ చగన్ల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఫస్ట్లుక్లో హీరో 333 కథలు అని రాసున్న పుస్తకాన్ని పట్టుకున్నట్లు, ఆ తర్వాత జరగబోయేదే 334వ కథ అన్నట్లుగా ఉంది. జులై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









