'మూడు వందల 34గో కథ'
- July 07, 2017
హైదరాబాద్: కైలాశ్, అభిషేక్, చంద్రశేఖర్, కరణ్, ప్రియ, మధు, వర్ష, రాధిక, సందీప్, వినయ్ నటిస్తున్న చిత్రం 'మూడు వందల 34గో కథ'. వెంకట నారాయణ దర్శకుడు. క్రియేటవ్ మైండ్ ప్రొడక్షన్, శ్రావణి మీడియా కమ్యునికేషన్స్ బ్యానర్పై చంద్రనాథ్ చగన్ల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఫస్ట్లుక్లో హీరో 333 కథలు అని రాసున్న పుస్తకాన్ని పట్టుకున్నట్లు, ఆ తర్వాత జరగబోయేదే 334వ కథ అన్నట్లుగా ఉంది. జులై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









