ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న భారతీయ వలసదారుడు
- July 08, 2017
అలౌసియాస్ ఎర్నెస్ట్ అనే భారతీయ వలసదారుడు, బహ్రెయిన్లో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. స్వదేశానికి వెళ్ళేందుకు తనకు సహాయం అందించాల్సిందిగా కమ్యూనిటీ మెంబర్స్ని, అలాగే అథారిటీస్ని విజ్ఞప్తి చేస్తున్నారాయన. ఎర్నెస్ట్ పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఫెయిల్ అవడంతో పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారాయన. 3400 బహ్రెయినీ దినార్స్ చెల్లించాల్సి ఉండటంతో, ఆయనపై ట్రావెల& బ్యాన్ విధించారు. ఇండియన్ ఎంబసీ, అలౌసియస్ పరిస్థితిని తెలుసుకుని, ఎల్ఎంఆర్ఎ షెల్టర్లో ఉండాల్సిందిగా సూచించింది. ఇంకోవైపు ఎంబసీ అధికారులు, సంబంధిత విభాగాలతో చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







