ప్రయాణ క్లియరింగ్ విధానాలను తగ్గించడానికి దుబాయ్ విమానాశ్రయాలలో సౌకర్యాలు
- July 08, 2017
దుబాయ్ : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక స్మార్ట్ ట్రావెల్ స్కీమ్ కింద ప్రయాణికుల వారి పాస్పోర్ట్ లేదా ఎక్స్ ప్రెస్ గేట్ కార్డులకు బదులుగా వారి స్మార్ట్ఫోన్లలలో ఆ విధానంను ఉపయోగించుకునే వీలున్న ఒక అధునాతన స్మార్ట్ స్కీమ్ దుబాయ్ ఎమిరేట్లో ప్రారంభించబడింది.దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణించే ఉద్యమాన్ని మరింతగా విస్తరించడానికి ఉద్దేశించిన "ఎమిరేట్స్ స్మార్ట్ వాలేట్" అనే పథకం ప్రపంచంలోని మొదటిసారిగా అమలుచేయబడనుంది..ఈ పథకంను దుబాయ్ యొక్క విమానాశ్రయం యొక్క బైటకు వెళ్లే టెర్మినల్లో ప్రారంభించబడిందని లెఫ్టినెంట్ జనరల్ ధహి ఖల్ఫాన్ టమిమ్ తెలిపారు.డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ పోలీస్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ అధికారి మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి వివరిస్తూ దుబాయ్ యొక్క నాచురలైజేషన్ మరియు రెసిడెన్సీ డిపార్ట్మెంట్ ముఖ్యులు మొదటి దశలోప్రయాణికుల వ్యక్తిగత సమాచారం, ఎమిరేట్స్ ఐడి, పాస్పోర్ట్ సమాచారం అలాగే ఇ-గేట్ కార్డ్ డేటా, కనీస ప్రయాణ క్లియరింగ్ విధానాలు తగ్గించేందుకు పెద్ద ఎత్తున ఈ పథకం కోసం ఒక పునాది రాయి వేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









