భారతదేశ వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు
- July 09, 2017
ఇక గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సాయి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు సాయి ఆలయాలకు పోటెత్తారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఢిల్లీలో గురుపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురుపూజోత్సవం సందర్భంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయాల ముందు క్యూ కట్టారు.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో గురుపూర్ణిమ సందర్భంగా పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సాయి ఆలయాలు సహా గురుదత్త పీఠం ఉన్న గుడుల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
కృష్ణ జిల్లా గూడూరులో శ్రీ రామ్ రతన్ జి మహారాజ్ మరియు రాజా మాత గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







