ఆగస్టులో విడుదల కానున్న 'ఆక్సిజన్'
- July 09, 2017
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆక్సిజన్'. ఏ.ఎం జ్యోతి కృష్ణ దర్శకుడు. అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా కథానాయికలు. ఈ చిత్రం ఆగస్టు 18న విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. శ్రీసాయిరాం క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా ముంబయి, గోవా, సిక్కిం, చెన్నైలో జరిగింది. త్వరలో ఆడియో, ట్రైలర్ విడుదల తేదీలను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









