బీహార్ రాష్ట్రం లో పిడుగులతో అతలాకుతలం: 16 మంది మృతి
- July 09, 2017
బీహార్ రాష్ట్రాన్ని ఆదివారం పిడుగులు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 16 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ మేరకు బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ ఓ ప్రకటన విడుదల చేసింది.
వైశాలి జిల్లాలో ఐదుగురు పిడుగుపాటుకు గురయ్యారని తెలిపింది. భోజ్పూర్, బుక్సర్, సంస్తిపూర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. సరన్, అరారియా, పాట్నా, ఔరంగాబాద్ జిల్లాల్లో ఒకరు మరణించారని వెల్లడించింది. మృతుల కుటుంబాలకు నితీశ్ సర్కార్ రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









