తాత్కాలింకం గా 15 మెట్రో స్టేషన్లు మూసివేత
- July 10, 2017
భారీ వర్షాల కారణంగా ఫ్రాన్స్ రాజధానిలో పలు మెట్రో స్టేషన్లను పారిస్ సబ్ వే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం రెండు గంటలపాటు ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి 15 మెట్రో స్టేషన్లను మూసివేయగా సోమవారం ఉదయం పునరుద్ధరించారు. ట్రాఫిక్ సాధారణంగా ఉందని పారిస్ ట్రాఫిక్ అథారిటీ వెల్లడించింది.
24 గంటల ‘ఆరంజ్ అలర్ట్’ ప్రకటించిన నేషనల్ వెదర్ సర్వీస్ మెటియో ఫ్రాన్స్ గ్రేటర్ పారిస్ రీజియన్తో కలిపి 12శాఖలను పునరుద్ధరణ పనులకు నియమించింది. ఒక్క రాత్రే 1700 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయని, 87 కేసులు పరిష్కరించామని, వరద నీటిని పంపింగ్ చేయడంపైనే ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయని నగర అగ్నిమాపక నిరోదక దళం తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







