తాత్కాలింకం గా 15 మెట్రో స్టేషన్లు మూసివేత
- July 10, 2017
భారీ వర్షాల కారణంగా ఫ్రాన్స్ రాజధానిలో పలు మెట్రో స్టేషన్లను పారిస్ సబ్ వే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం రెండు గంటలపాటు ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి 15 మెట్రో స్టేషన్లను మూసివేయగా సోమవారం ఉదయం పునరుద్ధరించారు. ట్రాఫిక్ సాధారణంగా ఉందని పారిస్ ట్రాఫిక్ అథారిటీ వెల్లడించింది.
24 గంటల ‘ఆరంజ్ అలర్ట్’ ప్రకటించిన నేషనల్ వెదర్ సర్వీస్ మెటియో ఫ్రాన్స్ గ్రేటర్ పారిస్ రీజియన్తో కలిపి 12శాఖలను పునరుద్ధరణ పనులకు నియమించింది. ఒక్క రాత్రే 1700 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయని, 87 కేసులు పరిష్కరించామని, వరద నీటిని పంపింగ్ చేయడంపైనే ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయని నగర అగ్నిమాపక నిరోదక దళం తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







