దుబాయ్ అపార్ట్మెంట్ భవనంలో వ్యాపంచిన మంటలు
- July 10, 2017
దుబాయ్ అల్ మురక్బాట్ ప్రాంతంలో ఒక నివాస భవనం వద్ద ఒక అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం 3.16 సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసి నాలుగు అంతస్థుల భవనం నుండి పలు కుటుంబాలను ఖాళీ చేయించారు .దుబాయ్ పౌర రక్షణ దుబాయ్ పౌర రక్షణ అధికార ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక నివాస భవనం నుంచి పొగ వస్తుందని మాకు ఫోన్ కాల్ వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసి 23 మంది పెద్దలంను ఇద్దరు పిల్లలను కాపాడినట్లు తెలిపారు.. పోర్ట్ సయీద్, అల్ హేమిరియా మరియు ఆల్ రస్ స్టేషన్ల నుండి వచ్చిన అగ్నిమాపకదళ సిబ్బంది తమ పిలుపుకు స్పందించారు మరియు నివాసితులకు సహాయం చేసేందుకు మరియు చికిత్స అందించడానికి అంబులెన్సులు సైతం ప్రమాద సన్నివేశానికి తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







