దుబాయ్ అపార్ట్మెంట్ భవనంలో వ్యాపంచిన మంటలు
- July 10, 2017
దుబాయ్ అల్ మురక్బాట్ ప్రాంతంలో ఒక నివాస భవనం వద్ద ఒక అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం 3.16 సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసి నాలుగు అంతస్థుల భవనం నుండి పలు కుటుంబాలను ఖాళీ చేయించారు .దుబాయ్ పౌర రక్షణ దుబాయ్ పౌర రక్షణ అధికార ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక నివాస భవనం నుంచి పొగ వస్తుందని మాకు ఫోన్ కాల్ వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసి 23 మంది పెద్దలంను ఇద్దరు పిల్లలను కాపాడినట్లు తెలిపారు.. పోర్ట్ సయీద్, అల్ హేమిరియా మరియు ఆల్ రస్ స్టేషన్ల నుండి వచ్చిన అగ్నిమాపకదళ సిబ్బంది తమ పిలుపుకు స్పందించారు మరియు నివాసితులకు సహాయం చేసేందుకు మరియు చికిత్స అందించడానికి అంబులెన్సులు సైతం ప్రమాద సన్నివేశానికి తరలించారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









