అమరవీరుల కుటుంబాలకు జెడ్డా కమ్యూనిటీ ప్రగాఢ సానుభూతి
- July 10, 2017
జెడ్డా: డిప్యూటీ ప్రీమియర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో జెడ్డా కమ్యూనిటీ సర్వీసెస్, అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపాయి. జెడ్డాలో సౌదీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మరియు అమరవీరులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు. సుప్రీం కమిటీ ఆఫ్ ప్రైడ్ అండ్ హానర్ ఫర్ మార్టీర్స్ ప్రిన్స్ బందర్ బిన్ నాజర్, వెస్టర్న్ రీజియన్ ఆర్మీ కమాండర్ మేజర్ జనరల్ సాద్ అల్ కార్ని, ఆర్మీ, నావీ, సౌదీ అరామ్కో అధికారులు, 2,000 మంది అమరవీరుల కుటుంబాలకు చెందినవారు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రిన్స్ బందర్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించేందుకు, అలాగే తమవారిని కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ఇదొక గొప్ప గౌరవం అని అన్నారు. తాము చేసింది చిన్న ప్రయత్నం మాత్రమేనని ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ ఫహద్ అల్ సమ్హాన్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







