శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం సీజ్
- July 11, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరి నుంచి 483 గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి ఇద్దరు ప్రయాణికులు వచ్చారు. వారిని అనుమానించిన పోలీసులు సోదాలు చేశారు. సిల్వర్ రేపర్లో బంగారు బిస్కెట్లు పెట్టి తీసుకొచ్చారు. అయితే సాధారణ బిస్కెట్లుగా నమ్మించే యత్నం చేశారు. స్కానింగ్లో స్మగ్లింగ్ విషయం బయటపడింది
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









