శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం సీజ్
- July 11, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరి నుంచి 483 గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి ఇద్దరు ప్రయాణికులు వచ్చారు. వారిని అనుమానించిన పోలీసులు సోదాలు చేశారు. సిల్వర్ రేపర్లో బంగారు బిస్కెట్లు పెట్టి తీసుకొచ్చారు. అయితే సాధారణ బిస్కెట్లుగా నమ్మించే యత్నం చేశారు. స్కానింగ్లో స్మగ్లింగ్ విషయం బయటపడింది
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









