ప్రయాణీకుల లగేజ్ దొంగతనం: ఇద్దరి అరెస్ట్
- July 13, 2017
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ జనరల్ డైరెక్టర్, ఇద్దరు ఆసియాకి చెందిన వర్కర్లను లగేజీ బ్యాగేజ్లలో వస్తువులు దొంగిలిస్తున్నందుకుగాను అరెస్ట్ చేసినట్లు ప్రకటించడం జరిగింది. దొంగతనాలపై ప్రయాణీకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరిపి, నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చట్టపరమైన చర్యల నిమిత&ం పబ్లిక్ ప్రాసిక్యూటర్కి నిందితుల్ని అప్పగించారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









