రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- July 15, 2017
రెసిడెన్సీ ఎఫైర్స్ డిటెక్టివ్స్, ఆకస్మిక తనిఖీల్ని అహ్మది గవర్నరేట్ పరిధిలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ ఉల్లంఘనలకు సంబంధించి 88 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. స్పాన్సరర్ల కోసం కాకుండా ఇతరుల కోసం వీరు పనిచేస్తున్నట్లుగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు నిందితుల్ని అప్పగించామనీ, తగిన చర్యల అనంతరం వారిని డిపోర్ట్ చేయడం జరుగుతుందని అధికారులు చెప్పారు. అలాగే స్పాన్సరర్లని సైతం బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పారు అధికారులు.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









