ముగిసిన భారత్ దేశపు రాష్ట్రపతి ఎన్నికలు..
- July 17, 2017
రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్తో పాటు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమే. అయితే, ఎంతశాతం ఓట్లు పోల్ అవుతాయనేది ఎన్నికల ద్వారా తెలవాల్సి ఉంది. కోవింద్కు పోటీగా నిలిచిన ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్ కు ఎంత శాతం ఓట్లు వస్తాయనేది ఉత్కంఠ. ఆమెకు మద్దతిస్తున్న సమాజ్ వాదీ పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









