ముగిసిన భారత్ దేశపు రాష్ట్రపతి ఎన్నికలు..
- July 17, 2017
రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్తో పాటు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమే. అయితే, ఎంతశాతం ఓట్లు పోల్ అవుతాయనేది ఎన్నికల ద్వారా తెలవాల్సి ఉంది. కోవింద్కు పోటీగా నిలిచిన ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్ కు ఎంత శాతం ఓట్లు వస్తాయనేది ఉత్కంఠ. ఆమెకు మద్దతిస్తున్న సమాజ్ వాదీ పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







