క్షమించవలసిందిగా కోరుతున్నా మీ అను
- October 19, 2015
ఆంధ్రుల నూతన రాజధాని అమరావతి ఆవిష్కరణ / ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రవాస భారతీయ శాఖ మంత్రివర్యుల నుండి నాకు వ్యక్తిగతంగా ఆహ్వానం అందినది. అక్కడి ప్రవాస భారతీయ విభాగంలో సేవల సమన్వయం చేయడానికి అవకాశం దొరికింది. అందువలన 'పాఠశాల' ఆవిష్కరణకు హాజరుకాలేకపోతున్నందుకు క్షమించవలసిందిగా మంత్రి కోరారు. ఈ అమరావతి అద్భుతంలో భాగం పంచుకునే అవకాశం, నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఈ నవంబరు నెలలో జరుగనున్న 'పాఠశాల' ఆవిష్కరణ జయప్రదం చేయవలసిందిగా మంత్రిని విజ్ఞప్తి చేసారు ... మీ అను.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









