3,652 మంది భర్తలకు భరణం చెల్లించాలని ఆదేశం
- July 19, 2017
రియాద్: సౌదీ ఎన్ఫోర్స్మెంట్ న్యాయస్థానాలు, మొత్తం 3,652 మంది భర్తలు తమ భార్యలకు భరణం చెల్లించాల్సిందిగా ఈ ఏడాది వ్యాప్తంగా పలు కేసుల్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విడాకులు పొందిన, వదిలివేయబడిన భార్యలు, వారి పిల్లల కోసం ఈ భరణాల్ని ఆయా వ్యక్తులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ భరణం చెల్లించని పక్షంలో కఠినమైన జరీమానాలు, అలాగే జైలు శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జస్టిస్ మినిస్టర్ వాలిద్ అల్ సమాని ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. మినిస్ట్రీకి చెందిన అండర్ సెక్రెటరీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ హమాద్ అల్ కుదైరి మాట్లాడుతూ, భరణం చెల్లించనివారు ఏడేళ్ళ జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









