న్యూ ఢిల్లీలోని కాన్సులర్ సర్వీసెస్ వీసా సెంటర్ని సందర్శించిన యూఏఈ రాయబారి
- July 20, 2017
భారతదేశంలో యూఏఈ రాయబారి అయిన డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, న్యూ ఢిల్లీలోగల కాన్సులర్ సర్వీసెస్ అండ్ వీసా సెంటర్ని సందర్శించారు. ఈ అధికారిక పర్యటనలో కొన్ని సూచనల్ని కూడా ఆయన చేయడం జరిగింది. కాన్సులర్ సెక్షన్లో డిప్లమాట్స్తో అంబాసిడర్ చర్చలు జరిపారు. 2017 తొలి ఆరు నెలల్లో మొత్తం 27,337 వీసాలు గ్రాంట్ కాగా, 98,837 డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరిగింది. ఈ రిపోర్ట్పై ఆయన రివ్యూ చేశారు. వీసా ప్రాసెసింగ్, వెరిఫికేషన్ని మరింత సులభతరం చేసే దిశగా ఇన్నోవేటివ్గా ఆలోచన చేయాలనీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు అల్ బన్నా.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







