న్యూ ఢిల్లీలోని కాన్సులర్ సర్వీసెస్ వీసా సెంటర్ని సందర్శించిన యూఏఈ రాయబారి
- July 20, 2017
భారతదేశంలో యూఏఈ రాయబారి అయిన డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, న్యూ ఢిల్లీలోగల కాన్సులర్ సర్వీసెస్ అండ్ వీసా సెంటర్ని సందర్శించారు. ఈ అధికారిక పర్యటనలో కొన్ని సూచనల్ని కూడా ఆయన చేయడం జరిగింది. కాన్సులర్ సెక్షన్లో డిప్లమాట్స్తో అంబాసిడర్ చర్చలు జరిపారు. 2017 తొలి ఆరు నెలల్లో మొత్తం 27,337 వీసాలు గ్రాంట్ కాగా, 98,837 డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరిగింది. ఈ రిపోర్ట్పై ఆయన రివ్యూ చేశారు. వీసా ప్రాసెసింగ్, వెరిఫికేషన్ని మరింత సులభతరం చేసే దిశగా ఇన్నోవేటివ్గా ఆలోచన చేయాలనీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు అల్ బన్నా.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









