పాస్పోర్ట్ దరఖాస్తుకి జనన ద్రువీ కరణ పత్రం తో పనిలేదు
- July 23, 2017
ఇకపై భారతీయులు పాస్పోర్ట్ పొందడం మరింత సులువు. బర్త్ సర్టిఫికెట్ స్థానంలో ఆధార్ లేదా పాన్కార్డ్లను పరిగణలలోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. పాత నిబంధనల ప్రకారం జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారు పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునే సమయంలో విధిగా బర్త్ సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, ఆధార్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఎల్ఐసీ బాండ్లలో ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. అలాగే 60 ఏళ్లు పైబడిన పెద్దవారికి, 8 ఏళ్ల లోపు చిన్నారులకు పాస్పోర్టు ఫీజులో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలియజేసింది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









