జీటెక్స్ టెక్నాలజీ వీక్ ను సందర్శించిన దుబాయ్ అధినేత
- October 20, 2015
యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు దుబాయ్ అధినేత ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా మరియు దక్షిణ ఏషియా లలోనే ప్రముఖమైన ICT ఈవెంట్ - జీటెక్స్ టెక్నాలజీ వీక్ ను సందర్శించారు. ఆధునిక IT ట్రెండ్లు మరియు ఉత్పత్తులు, స్మార్ట్ అప్లికేషన్లు, వ్యాపార లావాదేవీల కోసం సెక్యూరిటీ సొల్యూషన్లు మరియు హాకింగ్ నుండి కాపాడే నెట్ వర్క్ ప్రొటెక్షన్ వంటి వాటిని షేక్ మొహమ్మద్ వారు, దుబాయి ఉపాధ్యక్షులు- షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఉన్నతాధికారుల బృందంతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా దక్షణ కొరియా వారి 'రోబట్ పెవిలియన్' వద్ద ఆగి, అక్కడ రోబోట్లు అందిచే వివిధ సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఫ్రాన్స్, చైనా, జర్మనీ వంటి దేశాల కు చెందిన సాఫ్ట్ వేర్ జెఈంట్ ఐన మైక్రో సాఫ్ట్, గూగల్, సాంసంగ్, డెల్, ఇంటెల్, జాకీ బిజినెస్ సోలుషన్స్, ఫ్యూజిట్సు, పనసొనిక్, పా, ఎల్. జి. స్టాండ్లను కూడా సందర్శించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







