నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ ....
- October 20, 2015
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ కృష్ణానది ఇసుక తిన్నెలపై సైకత శిల్పాన్ని తీర్చిదిద్దుతున్నారు. 51 అడుగుల ఎత్తుతో యువసేన అనే స్వచ్చంధ సంస్థ దీన్ని రూపొందిస్తోంది. జాతీయ పతాకం బ్యాక్గ్రౌండ్లో సీఎం చంద్రబాబు రూపం కనిపించేలా దీన్ని మలుస్తున్నారు. ఇందు కోసం 1200 టన్నుల ఇసుకను ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







