నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ ....

- October 20, 2015 , by Maagulf
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ ....

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ కృష్ణానది ఇసుక తిన్నెలపై సైకత శిల్పాన్ని తీర్చిదిద్దుతున్నారు. 51 అడుగుల ఎత్తుతో యువసేన అనే స్వచ్చంధ సంస్థ దీన్ని రూపొందిస్తోంది. జాతీయ పతాకం బ్యాక్‌గ్రౌండ్‌లో సీఎం చంద్రబాబు రూపం కనిపించేలా దీన్ని మలుస్తున్నారు. ఇందు కోసం 1200 టన్నుల ఇసుకను ఉపయోగిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com