ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలకు మరో భారీ వర్ష సూచన
- July 25, 2017
తెలుగు రాష్ర్టాలకు మరో భారీ వర్షసూచన రానుంది. ఈ నెల 28 లేదా 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణుడు భానుకుమార్ తెలిపారు. అప్పటి వరకూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం ఉత్తరాది వైపుగా ఉన్న రుతుపవన ద్రోణి ఆగస్టులో దక్షిణాది వైపున ఎక్కువ రోజులు ఉంటుందన్నారు. వచ్చే నెల 15 తరువాత రుతుపవన వర్షాలు పెరుగుతాయని వెల్లడించారు. గోదావరిబేసిన్ ఆశాజనంగా ఉన్నా, కృష్ణా బేసిన్లో కుంభవృష్టి వర్షాలు తక్కువేనని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









