ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలకు మరో భారీ వర్ష సూచన
- July 25, 2017
తెలుగు రాష్ర్టాలకు మరో భారీ వర్షసూచన రానుంది. ఈ నెల 28 లేదా 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణుడు భానుకుమార్ తెలిపారు. అప్పటి వరకూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం ఉత్తరాది వైపుగా ఉన్న రుతుపవన ద్రోణి ఆగస్టులో దక్షిణాది వైపున ఎక్కువ రోజులు ఉంటుందన్నారు. వచ్చే నెల 15 తరువాత రుతుపవన వర్షాలు పెరుగుతాయని వెల్లడించారు. గోదావరిబేసిన్ ఆశాజనంగా ఉన్నా, కృష్ణా బేసిన్లో కుంభవృష్టి వర్షాలు తక్కువేనని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







