నార్కెల్ కాంచా-లొంకా దియా ముర్గిర్
- July 27, 2017కావాల్సిన పదార్థాలు
చికెన్ లెగ్ (బోన్లెస్) - 150గ్రాములు, ఉల్లిపాయ (తరిగి) - 50గ్రాములు, అల్లం వెల్లుల్లి గుజ్జు - ఎనిమిది గ్రాములు, కొబ్బరి తురుము - 50గ్రాములు, పచ్చిమిర్చి ముద్ద- ఐదు గ్రాములు, కొత్తిమీర ముద్ద - 15గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - రెండు గ్రాములు, కారం - మూడు గ్రాములు, వేగించిన జీలకర్రపొడి - ఐదు గ్రాములు, ఆవ నూనె - 20మిల్లీలీటర్లు, జీలకర్ర ముద్ద, ధనియాల ముద్ద - ఒక్కోటి ఐదు గ్రాముల చొప్పున, పెరుగు - 15గ్రాములు.
తయారీ విధానం:
చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
ఒక పాత్రలో ఆవ నూనె వేసి చికెన్ వేసి కాసేపు వేగించి ఉప్పు వేసి మరికాసేపు వేగించి పక్కనపెఎ ట్టాలి.
పాన్లో నూనె వేసి ఉల్లి తరుగు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
అల్లంవెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, తాజా కొబ్బరి గుజ్జులతో పాటు ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ముద్ద, కారం, కొత్తిమీర ముద్ద, పెరుగు, నీళ్లు పోసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి.
తరువాత ఇందులో చికెన్ వేసి పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.
ఆఖర్న వేగించిన జీలకర్రపొడి వేసి స్టవ్ మీద నుంచి పాన్ దింపేయాలి. గరమ్ గరమ్గా తింటే యమ్మీగా ఉంటుంది.
చికెన్ లెగ్ (బోన్లెస్) - 150గ్రాములు, ఉల్లిపాయ (తరిగి) - 50గ్రాములు, అల్లం వెల్లుల్లి గుజ్జు - ఎనిమిది గ్రాములు, కొబ్బరి తురుము - 50గ్రాములు, పచ్చిమిర్చి ముద్ద- ఐదు గ్రాములు, కొత్తిమీర ముద్ద - 15గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - రెండు గ్రాములు, కారం - మూడు గ్రాములు, వేగించిన జీలకర్రపొడి - ఐదు గ్రాములు, ఆవ నూనె - 20మిల్లీలీటర్లు, జీలకర్ర ముద్ద, ధనియాల ముద్ద - ఒక్కోటి ఐదు గ్రాముల చొప్పున, పెరుగు - 15గ్రాములు.
తయారీ విధానం:
చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
ఒక పాత్రలో ఆవ నూనె వేసి చికెన్ వేసి కాసేపు వేగించి ఉప్పు వేసి మరికాసేపు వేగించి పక్కనపెఎ ట్టాలి.
పాన్లో నూనె వేసి ఉల్లి తరుగు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
అల్లంవెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, తాజా కొబ్బరి గుజ్జులతో పాటు ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ముద్ద, కారం, కొత్తిమీర ముద్ద, పెరుగు, నీళ్లు పోసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి.
తరువాత ఇందులో చికెన్ వేసి పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.
ఆఖర్న వేగించిన జీలకర్రపొడి వేసి స్టవ్ మీద నుంచి పాన్ దింపేయాలి. గరమ్ గరమ్గా తింటే యమ్మీగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం