ఆప్ఘన్లోని హెరాత్ నగరంలో బాంబు పేలుడు..20 మంది మృతి
- August 01, 2017
ఆప్ఘన్లోని హెరాత్ నగరంలోని ఓ మసీదు వద్ద మంగళవారం జరిగిన పేలుళ్లలో 20 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.ఇరాన్ సరిహద్దులో ఉన్న జవాదీయా మసీదులో ఈ దాడి జరిగింది.మతచాంధసవాదులు ఈ దారుణానికి పాల్పడిఉంటారని భద్రత బలగాలు తెలిపాయి.క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









