ఆప్ఘన్‌లోని హెరాత్‌ నగరంలో బాంబు పేలుడు..20 మంది మృతి

- August 01, 2017 , by Maagulf
ఆప్ఘన్‌లోని హెరాత్‌ నగరంలో బాంబు పేలుడు..20 మంది మృతి

ఆప్ఘన్‌లోని హెరాత్‌ నగరంలోని ఓ మసీదు వద్ద మంగళవారం జరిగిన పేలుళ్లలో 20 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.ఇరాన్‌ సరిహద్దులో ఉన్న జవాదీయా మసీదులో ఈ దాడి జరిగింది.మతచాంధసవాదులు ఈ దారుణానికి పాల్పడిఉంటారని భద్రత బలగాలు తెలిపాయి.క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com