వలసదారుల మెడికల్ ఫీజు పెంపు
- August 02, 2017
మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ జమెల్ అల్ హర్బి, హెల్త్ సర్వీసుల ఫీజుని వలసదారులకు పెంచడం జరిగిందనీ, అది రెండ్రోజుల్లో అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ పెంపు అనేది అన్ని కోణాల్లోనూ ఆలోచించి చేయడం జరిగిందన్నారు. నేషనల్ ఫెన్స్ క్యాంపెయిన్ని ప్రారంభించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సబా హెల్త్ రీజియన్లో బ్లడ్ బ్యాంక్ని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారాయన.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









