ఆఫ్గనిస్తాన్ లో ఇరాక్ రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్
- August 02, 2017
ఆఫ్ఘనిస్తాన్ లోని ఇరాక్ దౌత్య కార్యాలయంను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాధులు జరిపిన బాంబు దాడిని బహ్రెయిన్ గట్టిగా ఖండించింది. "ఈ పాపాత్మకమైన చర్యను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గట్టిగా ఖండిస్తుంది మరియు ఇరాక్ మరియు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కు బహ్రెయిన్ రాజ్యం యొక్క మద్దతును తెలియచేస్తుంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆయా దేశాలు చేస్తున్న పోరాటంలో మరియు శాంతి మరియు భద్రతకు భంగం కలిగించే పలు తీవ్రవాద సంస్థలను ఎదుర్కొనేందుకు వారి ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తుందని "" తెలిపింది. బహ్రెయిన్ రాజ్యం యొక్క స్థిరమైన స్థితిని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటిస్తుంది, హింస యొక్క తీవ్రత, మరియు ఉగ్రవాదం అన్ని రకాల రూపాల్లో మరియు ఉద్ఘాటనలు, దాని ఉద్దేశ్యాలు మరియు వనరులను ఏమాత్రం అంగీకరించకపోవడం , సమిష్టి చర్యను పటిష్టం చేయడం, అంతర్జాతీయ సహకారం మరియు ఉమ్మడి ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు.తీవ్రవాదాన్ని సమర్ధించే లేదా ఆర్ధికంగా సహకరిస్తున్న వారిని నియంత్రిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









