ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- August 03, 2017
డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సర్కారు తీపి కబురు వినిపించింది. ఒక విడత డీఏ మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2016 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు 20 నెలలకు కలిపి రూ.2 వేల కోట్ల డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎ్ఫలో జమ చేయాలని నిర్ణయించారు. వచ్చేనెల నుంచి... అంటే సెప్టెంబరు నుంచి డీఏను ఉద్యోగుల జీతాలతో కలిపి ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









