ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- August 03, 2017
డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సర్కారు తీపి కబురు వినిపించింది. ఒక విడత డీఏ మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2016 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు 20 నెలలకు కలిపి రూ.2 వేల కోట్ల డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎ్ఫలో జమ చేయాలని నిర్ణయించారు. వచ్చేనెల నుంచి... అంటే సెప్టెంబరు నుంచి డీఏను ఉద్యోగుల జీతాలతో కలిపి ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







