భారతదేశంతో సహా మరో నాలుగు దేశాలలో యూఏఈ మసీదుల నిర్మాణం
- August 04, 2017
యూఏఈ నేషనల్ ఆర్కైవ్స్ ఐదు మసీదులు నిర్మించడానికి మరియు యూఏఈ వెలుపల రెండు బావులను తవ్వించేందుకు సన్నాహాలు చేస్తుంది. అబూదాబి ఎమిరేట్స్ శాఖ రెడ్ క్రెసెంట్ సహకారంతో ఈ దాతృత్వ కార్యాక్రమంను ప్రారంభించింది. మౌరిటానియ, సోమాలియా, బుర్కినా ఫాసో, మాలి ,భారతదేశం లో నిర్మించబడుతున్న ఈ అయిదు మసీదులలో ఒక్కో దానిలో కనీసం 800 మంది వ్యక్తుల ఒక్కసారే నమాజు చేసుకొనే సౌకర్యంతో వీటిని నిర్మిస్తున్నారు. మసీదు భవనం ప్రాజెక్ట్ క్రింద " జాతీయ ప్రాచీన బాండాగారా మసీదులుగా " గా పిలవబడనున్నాయి. అదేవిధంగా రెండు బావులను భారతదేశం మరియు మాలిలో నిర్మించబడతాయి. నేషనల్ ఆర్కైవ్స్ ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ కు తమ సహకారంతో పాటు వారి ఉద్యోగులు ఉదారంగా అందచేయబడిన విరాళాలకు ధన్యవాదాలు తెలియజేసింది. మానవ ఔత్సాహిక మరియు స్వచ్ఛంద, సామాజిక బాధ్యతలో భాగమైన వారి దాతృత్వంతో ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. నేషనల్ ఆర్కైవ్స్ ఈ రకమైన స్వచ్ఛంద మానవతావాద కార్యకలాపాలను కొనసాగించడంతో యూఏఈ ఆదర్శ చిత్రంను సూచించే ఉత్తమ మార్గంగా పరిగణించింది.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









