కన్నడ సినిమా కురుక్షేత్ర రేపే ముహూర్తం
- August 04, 2017
కన్నడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మునిరత్న కురుక్షేత్ర సినిమాకు ఈనెల 6న ముహూర్తంగా నిర్ణయించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇందులో దుర్యోధనుడిగా దర్శన్ నటించనున్నాడు. గ్రాఫిక్స్కు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారట. దాదాపు రూ.60 కోట్లతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫొటో చిత్రీకరణను పూర్తి చేశారు. కురుక్షేత్ర సినిమాకు నాగణ్ణ దర్శకత్వం వహించనున్నాడు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







