కన్నడ సినిమా కురుక్షేత్ర రేపే ముహూర్తం
- August 04, 2017
కన్నడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మునిరత్న కురుక్షేత్ర సినిమాకు ఈనెల 6న ముహూర్తంగా నిర్ణయించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇందులో దుర్యోధనుడిగా దర్శన్ నటించనున్నాడు. గ్రాఫిక్స్కు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారట. దాదాపు రూ.60 కోట్లతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫొటో చిత్రీకరణను పూర్తి చేశారు. కురుక్షేత్ర సినిమాకు నాగణ్ణ దర్శకత్వం వహించనున్నాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







