కన్నడ సినిమా కురుక్షేత్ర రేపే ముహూర్తం
- August 04, 2017
కన్నడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మునిరత్న కురుక్షేత్ర సినిమాకు ఈనెల 6న ముహూర్తంగా నిర్ణయించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇందులో దుర్యోధనుడిగా దర్శన్ నటించనున్నాడు. గ్రాఫిక్స్కు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారట. దాదాపు రూ.60 కోట్లతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫొటో చిత్రీకరణను పూర్తి చేశారు. కురుక్షేత్ర సినిమాకు నాగణ్ణ దర్శకత్వం వహించనున్నాడు.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









