మూడు గల్ఫ్ దేశాలపై ఖతార్ ఫిర్యాదు: డబ్ల్యుటిఓ
- August 05, 2017
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుటిఓ) వెల్లడించిన వివరాల ప్రకారం ఖతార్, మూడు గల్ఫ్ దేశాలపై ఫిర్యాదు చేసినట్లు అర్థమవుతోంది. ఆ మూడు గల్ఫ్ దేశాలు ఎకనమిక్ బాయ్కాట్ చేయడం పట్ల ఖతార్ తన అభ్యంతరాన్ని డబ్ల్యుటిఓకి తెలిపింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ - ఖతార్ని వెలివేసినట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఖతార్ డబ్ల్యుటిఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని డబ్ల్యుటిఓ తమ వెబ్సైట్లో ఉంచిన ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. తమ ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేలా ఆయా దేశాలు వ్యవహరిస్తున్నాయన్నది ఖతార్ ఆరోపణ. డబ్ల్యుటిఓ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ వింగ్కి ఈ ఫిర్యాదు అందింది. తక్షణం సమస్యపై స్పందించాలని ఫిర్యాదులో ఖతార్
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









