మహిళను వేధించిన కేసులో వ్యక్తి అరెస్ట్
- August 05, 2017
రియాద్: ఓ మహిళకు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఆ మహిళను బ్లాక్మెయిలింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు సౌదీ యాంటీ సైబర్ క్రైమ్ చట్టం కింద అరెస్ట్ చేశారు. బాధితురాలికీ, నిందితుడికీ మధ్య సంభాషణను పరిశీలించిన అనంతరం పోలీసులు ఇన్వెస్టిగేషన్ని పక్కాగా చేపట్టారు. కారులో ఉన్న అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో నిందితుడు ఎదురుతిరిగాడని పోలీసులు వెల్లడించారు. ఇంకో వైపున అతను ఉపయోగిస్తున్న కారుకి వేరే కారు నెంబర్ ప్లేట్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుడ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!









