మూడు గల్ఫ్ దేశాలపై ఖతార్ ఫిర్యాదు: డబ్ల్యుటిఓ
- August 05, 2017
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుటిఓ) వెల్లడించిన వివరాల ప్రకారం ఖతార్, మూడు గల్ఫ్ దేశాలపై ఫిర్యాదు చేసినట్లు అర్థమవుతోంది. ఆ మూడు గల్ఫ్ దేశాలు ఎకనమిక్ బాయ్కాట్ చేయడం పట్ల ఖతార్ తన అభ్యంతరాన్ని డబ్ల్యుటిఓకి తెలిపింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ - ఖతార్ని వెలివేసినట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఖతార్ డబ్ల్యుటిఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని డబ్ల్యుటిఓ తమ వెబ్సైట్లో ఉంచిన ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. తమ ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేలా ఆయా దేశాలు వ్యవహరిస్తున్నాయన్నది ఖతార్ ఆరోపణ. డబ్ల్యుటిఓ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ వింగ్కి ఈ ఫిర్యాదు అందింది. తక్షణం సమస్యపై స్పందించాలని ఫిర్యాదులో ఖతార్
తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









