మూడు గల్ఫ్ దేశాలపై ఖతార్ ఫిర్యాదు: డబ్ల్యుటిఓ
- August 05, 2017
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుటిఓ) వెల్లడించిన వివరాల ప్రకారం ఖతార్, మూడు గల్ఫ్ దేశాలపై ఫిర్యాదు చేసినట్లు అర్థమవుతోంది. ఆ మూడు గల్ఫ్ దేశాలు ఎకనమిక్ బాయ్కాట్ చేయడం పట్ల ఖతార్ తన అభ్యంతరాన్ని డబ్ల్యుటిఓకి తెలిపింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ - ఖతార్ని వెలివేసినట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఖతార్ డబ్ల్యుటిఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని డబ్ల్యుటిఓ తమ వెబ్సైట్లో ఉంచిన ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. తమ ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేలా ఆయా దేశాలు వ్యవహరిస్తున్నాయన్నది ఖతార్ ఆరోపణ. డబ్ల్యుటిఓ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ వింగ్కి ఈ ఫిర్యాదు అందింది. తక్షణం సమస్యపై స్పందించాలని ఫిర్యాదులో ఖతార్
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







