విజయవాడలో చైనా వస్తువులను బహిష్కరించాలని భారీ ర్యాలీ
- August 07, 2017చైనా వస్తువులను బహిష్కరించాలని కోరుతూ విజయవాడ కృష్ణలంక రాణిగారితోటలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులు స్వదేశీయువమోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మన దేశంలో వ్యాపారాలు చేసుకుంటూ మన మీదికే యుద్ధానికి కాలు దువ్వుతోందని చైనాపై నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







