ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు దాటే సదుపాయం
- August 08, 2017
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు నిర్భయంగా దాటే సదుపాయంను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సహకారంతో రేపటి నుంచి అమలు కానున్నట్లు మునిసిపాలిటీలు మరియు పట్టణ ప్రణాళిక పనుల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. మనామ లోని షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే మరియు షేక్ జబెర్ అల్ సాబా హైవే యొక్క ఖండనలో అలాగే ఉమ్ అల్ హస్సమ్ ప్రాంతంలో ఉమ్ అల్ హస్సమ్ ఫ్లైఓవర్ క్రింద. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాదచారులు దాటే సదుపాయం ఏర్పాటు చేయబడింది. ఆగస్టు 10 వ తేదీ ( రేపటి ) నుండి సిగ్నళ్ల సమీపంలో ఈ కొత్త సదుపాయం అమలు అవుతుంది. రహదారి వినియోగదారులందరూ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను గమనించి ఆయా నియమాలకు కట్టుబడి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









