ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు దాటే సదుపాయం
- August 08, 2017
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు నిర్భయంగా దాటే సదుపాయంను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సహకారంతో రేపటి నుంచి అమలు కానున్నట్లు మునిసిపాలిటీలు మరియు పట్టణ ప్రణాళిక పనుల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. మనామ లోని షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే మరియు షేక్ జబెర్ అల్ సాబా హైవే యొక్క ఖండనలో అలాగే ఉమ్ అల్ హస్సమ్ ప్రాంతంలో ఉమ్ అల్ హస్సమ్ ఫ్లైఓవర్ క్రింద. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాదచారులు దాటే సదుపాయం ఏర్పాటు చేయబడింది. ఆగస్టు 10 వ తేదీ ( రేపటి ) నుండి సిగ్నళ్ల సమీపంలో ఈ కొత్త సదుపాయం అమలు అవుతుంది. రహదారి వినియోగదారులందరూ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను గమనించి ఆయా నియమాలకు కట్టుబడి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







