ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు దాటే సదుపాయం
- August 08, 2017
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు నిర్భయంగా దాటే సదుపాయంను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సహకారంతో రేపటి నుంచి అమలు కానున్నట్లు మునిసిపాలిటీలు మరియు పట్టణ ప్రణాళిక పనుల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. మనామ లోని షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే మరియు షేక్ జబెర్ అల్ సాబా హైవే యొక్క ఖండనలో అలాగే ఉమ్ అల్ హస్సమ్ ప్రాంతంలో ఉమ్ అల్ హస్సమ్ ఫ్లైఓవర్ క్రింద. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాదచారులు దాటే సదుపాయం ఏర్పాటు చేయబడింది. ఆగస్టు 10 వ తేదీ ( రేపటి ) నుండి సిగ్నళ్ల సమీపంలో ఈ కొత్త సదుపాయం అమలు అవుతుంది. రహదారి వినియోగదారులందరూ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను గమనించి ఆయా నియమాలకు కట్టుబడి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









