సాయిధరమ్ తేజ కొత్త సినిమా వినాయక్ డైరెక్షన్లో
- August 09, 2017
దాదాపు ఎనిమిది నెలల తర్వాత డైరెక్టర్ వీవీ వినాయక్ లైమ్ లైట్లోకి వచ్చేశాడు. సాయిధరమ్ తేజతో కొత్త ప్రాజెక్ట్కి ప్లాన్ చేశాడు ఆయన. అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్లో జరిగాయి.
ఆ తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లిన వినాయక్, ధరమ్ తేజలు మెగాస్టార్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆకుల శివ దీనికి స్టోరీ రెడీ చేయగా, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్లు స్క్రీన్ ప్లే అందించనున్నారు.
ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ చిత్రానికి 'ఇంటలిజెంట్' అనే టైటిల్ను ఫిల్మ్ఛాంబర్లో రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. వరస ప్లాప్లను ఎదుర్కొన్న సాయికి, వీవీ వినాయక్ ప్రాజెక్ట్తోనైనా గట్టెక్కుతాడేమో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







